: అమరావతి మహిళలు సోమవారం దాడి చేసి.. సాక్షి బోర్డును తొలగించారు. కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆఫీస్ గేటుకు యాజమాన్యం తాళాలు వేసింది. దీంతో గేటు ఎక్కి మరీ మహిళలు నిరసన తెలిపారు. కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

previous post
next post