Tv424x7
Telangana

పాశమైలారం ఘటనలో 40 మంది మృతి: సిగాచీ పరిశ్రమ

టీజీ: పాశమైలారం పరిశ్రమలో పేలుడు ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Related posts

చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

TV4-24X7 News

అక్టోబర్ 1 నుండి రేషన్ షాపులు బంద్….. ఎందుకో తెలుసా….?

TV4-24X7 News

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.

TV4-24X7 News

Leave a Comment