Tv424x7
Telangana

పాశమైలారం ఘటనలో 40 మంది మృతి: సిగాచీ పరిశ్రమ

టీజీ: పాశమైలారం పరిశ్రమలో పేలుడు ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Related posts

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.

TV4-24X7 News

తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ను ప్రారంభించిన సీతక్క

TV4-24X7 News

కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత లేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment