Tv424x7
Telangana

రూ.4 కోట్లతో పరారైన బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్!

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్-2లో రూ.4 కోట్ల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ నగదుతో పరారైనట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Related posts

చెల్లి నుంచి ‘జాగృతి’నీ లాగేస్తున్న కేటీఆర్..!

TV4-24X7 News

రేపు రేషన్‌ దుకాణాలు బంద్‌.

TV4-24X7 News

40 లక్షల దోపిడీ కేసులో పోలీసులు సంచలన విచారణ వివరాలు…!

TV4-24X7 News

Leave a Comment