Tv424x7
National

రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు…!

భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ మరో 25% సుంకాలను విధించారు. ఈకొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12:01 గంటల నుంచి వర్తిస్తాయని అమెరికా తాజాగా నోటీసులు జారీ చేసింది.

Related posts

మరో 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిరిండియా

TV4-24X7 News

అమెరికాలో భారత రాయబారిగా వినయ్‌ క్వాత్రా

TV4-24X7 News

శబరిమల ఆదాయం.. 9 రోజుల్లో ఎంతంటే..?

TV4-24X7 News

Leave a Comment