Tv424x7
Andhrapradesh

నేడు అరకులోయలో పవన్ కళ్యాణ్ పర్యటన.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాడగడ గిరిజన గ్రామానికి వెళ్లి, అక్కడ నిర్వహించబడుతున్న ఆదివాసీ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు.

పవన్ పర్యటన నేపథ్యంలో అరకు ఘాట్లు ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు.

Related posts

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

ఉప్పాల హారికను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్

TV4-24X7 News

త్యాగానికి ప్రతీక బక్రీద్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment