Tv424x7
Andhrapradesh

నేడు అరకులోయలో పవన్ కళ్యాణ్ పర్యటన.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాడగడ గిరిజన గ్రామానికి వెళ్లి, అక్కడ నిర్వహించబడుతున్న ఆదివాసీ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు.

పవన్ పర్యటన నేపథ్యంలో అరకు ఘాట్లు ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు.

Related posts

మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

TV4-24X7 News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే

TV4-24X7 News

Leave a Comment