Tv424x7
Andhrapradesh

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ

*వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచారు. అదానీకి అనుకూలంగా సుప్రీం తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు పెరిగాయి. ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అటు ప్రపంచ సంపన్నుల లిస్టులో అదానీ 12, అంబానీ 13వ స్థానాల్లో ఉన్నారు.

Related posts

బత్తిన నవీన్ కుమార్ ఆర్థికసహాయం

TV4-24X7 News

యోగాంధ్రకు సర్వం సిద్ధం…రేపు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ!

TV4-24X7 News

పవిత్ర పుణ్యక్షేత్రం లో పట్టుబట్ట నిషేధిత మద్యం బాటిళ్లు.!

TV4-24X7 News

Leave a Comment