Tv424x7
Andhrapradesh

ఈసీ కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ నెల 30 వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరాయి. అంతకుముందు ఈ నెల 26 వరకు పోస్టల్ బ్యాలెట్‌కు ఈసీ గడువు పొడిగించింది.

Related posts

ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో ప్రపంచ నీటి దినోత్సవం

TV4-24X7 News

సురభి నాటకోత్సవాలను విజయవంతం చేయండి

TV4-24X7 News

అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

TV4-24X7 News

Leave a Comment