Tv424x7
Andhrapradesh

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవితాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ అధిష్టానం కీలక పదవినిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ అధికార ప్రతినిధిగా శ్రీదేవిని నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే చిలకటూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

Related posts

చెడ్డి గ్యాంగ్ ఫొటోలు విడుదల చేసిన ధర్మవరం పోలీసులు.

TV4-24X7 News

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

TV4-24X7 News

ప్రభుత్వ నర్సులతోనే కేజీహెచ్ కు గౌరవం

TV4-24X7 News

Leave a Comment