Tv424x7
Andhrapradesh

విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

విజయనగరం : విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు.. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పట్టుకున్న పోలీసులు.. ఈ భారీ మొత్తంలో బంగారం చెన్నై నుంచి విజయనగరం బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.ఆర్వో నుంచి అనుమతి లేకపోవటంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Related posts

చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా

TV4-24X7 News

ఇడమడక చెక్ పోస్ట్ వద్ద ఆధారాలు లేని 15 లక్షల నగదు పోలీసులు స్వాధీనం

TV4-24X7 News

రైస్‌ పుల్లింగ్‌ నాణెం పేరుతో మోసగిస్తున్న ముఠా – విజయనగరానికి చెందిన ముగ్గురి అరెస్టు

TV4-24X7 News

Leave a Comment