Tv424x7
Andhrapradesh

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామంది. ఫీజు కట్టకపోయినా కట్టినట్లు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంది.

Related posts

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

TV4-24X7 News

పోలీస్ శాఖలో,మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీస్ యోగాంధ్ర నిర్వహిస్తున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబు

TV4-24X7 News

జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తీసిపారేయ్…

TV4-24X7 News

Leave a Comment