Tv424x7
Andhrapradesh

ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లిన సాయిరాం (24) అనే యువకుడు మృతి చెందాడు. ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మాంచెస్టర్ నుంచి అధికారులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయిరాం మృతితో కోనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్

TV4-24X7 News

Leave a Comment