Tv424x7
Andhrapradesh

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదంమోపుతాం: పవన్

ఆంధ్రప్రదేశ్ : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ‘ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. సామాజిక వనాలు పెంచాల్సిన అవశ్యకత ఉంది’ అని అన్నారు.

Related posts

కరెంట్‌ షాక్‌తో మరణిస్తే 5 లక్షలు పరిహారం-నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

TV4-24X7 News

డాక్టర్ సునీత నర్రెడ్డి ఐడీఎస్‌ఏ ఫెలోగా ఎన్నిక…

TV4-24X7 News

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ: మంత్రి రజిని

TV4-24X7 News

Leave a Comment