Tv424x7
Telangana

డబ్బుల కోసం వేధిస్తున్న రౌడీ షీటర్ హత్య

డబ్బుల కోసం వేధిస్తున్న రౌడీ షీటర్ను హత్య చేసిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. యాకుత్ పూర్ చంద్రనగర్ ప్రాంతానికి చెందిన నజాఫ్ అలీ (46) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో అతడిపై రౌడీషీటర్ నమోదు ఉంది. తనకు డబ్బులు కావలసినప్పుడు ఇబ్రహీం అనే వ్యక్తిని వేధించేవాడు. విసుకు చెందిన ఇబ్రహీం. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

Related posts

అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ?

TV4-24X7 News

కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినియామక పత్రం

TV4-24X7 News

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు

TV4-24X7 News

Leave a Comment