Tv424x7
Andhrapradesh

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఏపీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి రెండు నెలల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కరంగా, ప్రమాదకరంగా ఉంటేనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Related posts

104లో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి సేవలో వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.

TV4-24X7 News

Leave a Comment