Tv424x7
Telangana

బస్సు దగ్ధం 15 మంది సజీవ దహనం

మహబూబ్ నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యా యి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.

Related posts

బీఆర్ఎస్ బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

TV4-24X7 News

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

TV4-24X7 News

గ్రూప్-1 పరీక్షలపై కాసేపట్లో కీలక ప్రకటన

TV4-24X7 News

Leave a Comment