Tv424x7
Andhrapradesh

వన్ టౌన్ పరిధిలో వున్న రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ ఇస్తున్న సౌత్ ఏసీపీ త్రినాధరావు

విశాఖపట్నం నేరాలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు ఉంటాయని అసాంఘిక కార్యకలాపాలలో రౌడీషీటర్లు పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని కౌన్సె లింగ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ జి.డి బాబు, ఎస్.ఐ లక్ష్మణరావు,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

జనవరి 29న విద్యార్థుల సమస్యలపై నిరసన: బొత్స

TV4-24X7 News

రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి …రూ.45.68 లక్షల సాయం చేసిన అతని స్నేహితులు

TV4-24X7 News

Leave a Comment