Tv424x7
Andhrapradesh

నేడు పార్లమెంటు , రాజ్యసభ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం!

ఒక దేశం, ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

విశాఖలో మృతదేహం కలకలంకాలికి రాయి కట్టేసి గోనె సంచిలో పెట్టేసిహత్యగా పోలీసుల అనుమానం

TV4-24X7 News

మంచిర్యాలలో మంత్రి వివేక్ – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఘర్షణ..

TV4-24X7 News

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరికఅ

TV4-24X7 News

Leave a Comment