Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
Andhrapradesh

బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు.. అసెంబ్లీకి తాగి వచ్చారంటూ ఫైర్!

TV4-24X7 News
మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.బాలకృష్ణ...
Andhrapradesh

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే వింత పోకడ..

TV4-24X7 News
ఆ ఎమ్మెల్యే వింత పోకడ.. యాడ్స్ ఇచ్చి డబ్బులు చెల్లించని వ్యవహారం చర్చనీయాంశం!ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ మధ్య ఒక ఎమ్మెల్యే ప్రవర్తన పెద్ద చర్చకు దారి తీసింది. గత రెండు సంవత్సరాలుగా...
Andhrapradesh

బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి.. దర్యాప్తుకు ఆదేశిస్తే డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఉలికిపాటు?

TV4-24X7 News
​అమరావతి:రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ, కూటమి ప్రభుత్వంలోనే భిన్న స్వరాలు వినిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చట్ట విరుద్ధమైన పేకాట శిబిరాల నిర్వహణపై, అధికారుల జోక్యంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు...
Andhrapradesh

జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం?” – మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం​

TV4-24X7 News
అమరావతి:రాష్ట్రంలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, విష జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్న వేళ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి గారు చేసినట్లుగా చెప్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి....
Andhrapradesh

బాలికపై అత్యాచార నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని ఆత్మహత్య

TV4-24X7 News
​తుని (కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా తునిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నారాయణరావు, పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.​పోలీసులు అందించిన...
National

పశ్చిమ బెంగాల్‌లో 1000 మంది BLOలకు ఈసీ నోటీసులు!

TV4-24X7 News
కొలకతా :పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు (BLOs) షోకాజ్‌ నోటీసులు జారీ...
Andhrapradesh

అమరావతిలో మరో కీలక అడుగు… ఏంటో తెలుసా…?

TV4-24X7 News
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు!ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో ఆర్థిక రంగానికి సంబంధించిన కీలక అభివృద్ధి జరగనుంది. ఈనెల 28వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రత్యేక...
Andhrapradesh

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ — మదిరేపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఉద్యమం

TV4-24X7 News
మెడికల్‌ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని మదిరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి...
Andhrapradesh

మార్కెట్ కూడలిలో సమస్య…. ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం

TV4-24X7 News
కడప జిల్లా, మైదుకూరు :మైదుకూరు ఎమ్మెల్యే చొరవతో మార్కెట్ కూడలిలో నెలలుగా ఉన్న అడ్డంకి తొలగింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కూడా ప్రస్తుతం నీరు నిలవని విధంగా ఏర్పాట్లు చేయడం స్థానిక...
Andhrapradesh

ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

TV4-24X7 News
ఉచితాల కంటే విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచన అమరావతి:మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వ తీరుపై...