Pawan Kalyan: ..అమరావతి: జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు...
ఏపీలో సర్వేల ఫీవర్ మొదలైంది. పలు సంస్థలు ప్రకటిస్తున్న సర్వే ఫలితాలు పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.సర్వే ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే...
నెల్లూరు జిల్లా: కావలి టోల్ప్లాజా వద్ద రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి..గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కావలి...
హైదరాబాద్: _మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇది కాంగ్రెస్కు తొలి బడ్జెట్ కావడం, 6 గ్యారంటీ లకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయా అని అందరు ఉత్కంఠగా...
✍️ఫిబ్రవరి 13 వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ ✍️ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత విడుదల ✍️ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు 🔥కొత్త మేనిఫెస్టో విడుదల🔥* ✍️ఫిబ్రవరి...
19 ఏళ్ల క్రితం ఎర్నాకుళంలో రైల్వేలో చేరిన సింధుఇటీవల తమిళనాడులోని దిండుక్కల్కు బదిలిఅక్కడ పనిచేస్తూనే టికెట్ ఇన్పెక్టర్గా శిక్షణతాజాగా దిండుక్కల్ రైల్వే డివిజన్లో టీసీగా నియామకందక్షిణ భారతదేశంలో తొలి రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా రికార్డుఇటీవలి...
సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లుఇన్స్టాగ్రామ్లో సితార పేరుతో నకిలీ ఖాతాలుఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థసైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు తనయ సితార...
ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు 793 మంది.. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో...
.ఉభయ సభల ముందుకు రానుంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభలోశాససభా వ్యవహారాల శాఖ మంత్రి...
NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి..చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో...