అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ,...
ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్,...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.ఢిల్లీ పర్యటనలో పలువురి నేతలను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు...
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్'(ట్విటర్) వేదికగా స్పందించారు..”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక...
వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చింతలపూడిలో ‘రా కదలిరా’ సభలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ పాలనలో నిత్యవసరాల సరుకులు అన్ని పెరిగిపోయాయి.జగన్ డబ్బులు ఇవ్వలేదు. దెబ్బలు...
అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది..అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల...
. అనంతపురం :తాడిపత్రి /భార్యతో చనువుగా ఉంటూనే ఆమె భర్తను కడతేర్చాలని యత్నించి పోలీసులకు చిక్కిన వైనం* జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు మీడియాకు వివరాలు వెల్లడించిన తాడిపత్రి డీఎస్పీ...
అనకాపల్లి జిల్లా బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు*బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి ? జగన్ అని టీడీపీ...
విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది.. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల,...
నెల్లూరు టౌన్-పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ, గూడూరు-పాశం సునీల్ కుమార్ – కావలి టీడీపీ ఇన్ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి...