Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి..!

TV4-24X7 News
ఆంధ్ర ప్రదేశ్ :- TDP అధినేత చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న (శనివారం) నిర్వహించిన TDP పొలిట్ బ్యూరో సమావేశంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును...
Andhrapradesh

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

TV4-24X7 News
ఏపి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు....
Telangana

మానుకోట భూ గోల్ మాల్ పై రేవంత్ రెడ్డి కన్నెర్ర

TV4-24X7 News
మహబూబాబాద్ ఎమ్మెల్యేకు తెలియకుండానే నివేదిక తెప్పియించుకున్న ముఖ్యమంత్రి **ఇద్దరు తహసీల్దార్ ల అరెస్టుకు రంగం సిద్ధం…*మహబూబాబాద్ జిల్లాలో భూదన్ భూములు మాయ…మాజీ తహసీల్దార్ రంజిత్ కుమార్ హస్తం…మహబూబాబాద్, బేతోల్, మాధపురం, మల్యాల భూదన్ భూములు...
Andhrapradesh

నా ఐదేళ్ల పాలన చూడండి, చంద్రబాబు పాలన చూడండి!: సీఎం జగన్

TV4-24X7 News
దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ… తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు,...
Crime News

భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థునీలు ఆత్మహత్య?

TV4-24X7 News
యాదాద్రి జిల్లా:ఇద్దరు విద్యార్థినీలు త‌మ బాధ‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోలేక త‌నువులు చాలించారు. ఈఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది.భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో...
Telangana

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

TV4-24X7 News
హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు..పద్మ అవార్డులకు ఎంపికైన...
Andhrapradesh

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News
అమరావతి: సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరిద్దరి మధ్య అత్యంత కీలకమైన భేటీ జరుగుతోంది..ప్రధానంగా మూడు అంశాలపై...
Andhrapradesh

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్

TV4-24X7 News
Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్...
Andhrapradesh

కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు

TV4-24X7 News
tv424x7.in *✅ వేల కోట్ల తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ✅ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు**కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరిక*...
Andhrapradesh

అదనపు ఎస్.పి(అడ్మిన్)గా బాధ్యతలు చేపట్టిన లోసారి సుధాకర్

TV4-24X7 News
కడప /ఫిబ్రవరి 2: జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) గా లోసారి సుధాకర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. లోసారి...