Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

ఏపి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రోజు నుంచి వరుసగా శింగనమల, దర్శి, బాపట్ల, తెనాలి, జంగారెడ్డిగూడెంలలో జరిగే కార్య క్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.

Related posts

యూరియా కొరతపై జగన్ మండిపాటు – చంద్రబాబు పాలనపై సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment