తిరుపతి ఎంపీ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందన..
తిరుపతి: దేవళంపేటలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం దహనంపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందనతో స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేయడం జరిగింది....

