సత్యవేడు సిఐ మురళి నాయుడు మరియు ఎస్ఐ రామస్వామి రౌడీషీటర్లపై మరొకసారి కఠిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రౌడీషీటర్ లారెన్స్ను అరెస్ట్ చేసి తిరుపతి సబ్ జైలు కి తరలించారు. రెండు నెలల...
సైబర్ క్రిమినల్స్ నా 13 ఏళ్ల కూతురిని కూడా వేధించారు… మా పాప ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా ఆగంతకుడి నుంచి మెసేజ్ వచ్చింది… బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించాడు ఆగంతకుడు.. మంచివాడిగా నటిస్తూ, ట్రాప్ చేసేందుకు...
నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, జివ్విగూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కామినేని విద్యాపీఠ్ స్కూల్ విద్యార్థులు స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లగా, లోతైన బావిని మార్చి పూల్గా మార్చడంతో ప్రమాదం చోటుచేసుకుంది....
దేశంలో మావోయిజం నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. “2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ముప్పు పూర్తిగా అంతమవుతుంది....
పుణ్యక్షేత్రం తిరుపతిలో చైన్ స్నాచర్లు చాకచక్యంగా చెలరేగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రెండు గంటల వ్యవధిలోనే ఐదుగురు మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించిన ఘటన...
భారత తపాలా శాఖ రిజిష్టర్డ్ పోష్టును అధికారికంగా స్పీడ్ పోష్టుతో విలీనం చేసింది. అయితే చట్టపరంగా రిజిష్టర్డ్ పోష్టుకు ఉన్న ప్రత్యేకత కారణంగా కొందరు వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కొన్ని చట్టాలలో...
జిల్లా పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances), సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....
(AP TET) 2025 నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన DSC 2025 నూతన టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా, విద్యాశాఖ అధికారులు మరో రెండు వారాల్లో...
మధిర పట్టణానికి చెందిన జిబిఎంఎస్ రాణి దెందుకూరు, స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఉపాధ్యాయుల సెలవుల సమయంలో ఖమ్మా బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి రానాటికి చింతకాని మండలం పందిళ్లపల్లి సమీపంలో ఆమె సెల్...
తెలంగాణ – కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు సంగారెడ్డి జిల్లా మడ్గి గ్రామ శివారు ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 46 కిలోల నైట్రోజెఫమ్ మత్తు పదార్థాలను గోవా నుండి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్...