కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అర్హత కలిగిన వారికి విఆర్వోలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని పే స్కేల్...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగా 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను ప్రకటించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియ వచ్చింది....
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చేతి తుపాకుల్లో ఒకదాన్ని సృష్టించిన గస్టన్ గ్లాక్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త అయిన ఆయన 94 ఏళ్ల వయసులో మృతి చెందారు..ఆయనది సహజ మరణంగా తేలింది....
*Today _కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు..__కాకినాడ విద్యుత్...
అన్నమయ్య జిల్లా, ఒంటిమిట్టలో గురువారము రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. అడుధాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఒంటిమిట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానం నందు క్రికెట్ పోటీలను ప్రారంభించి, ముందుగా...
Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ..Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో...
దిల్లీ: భాజపాకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే..ఈ సారి దేశంలోని...
తిరుమల..ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో...
..హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు...