Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

VRA లకు కనీస వేతనం 26000 ఇవ్వాలి

TV4-24X7 News
కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అర్హత కలిగిన వారికి విఆర్వోలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని పే స్కేల్...
Andhrapradesh

టికెట్ వస్తుందా..రాదా …సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు.

TV4-24X7 News
రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగా 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను ప్రకటించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియ వచ్చింది....
National

: గన్ సృష్టికర్త ఇక లేడు.. ఎలా మృతి చెందారంటే?

TV4-24X7 News
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చేతి తుపాకుల్లో ఒకదాన్ని సృష్టించిన గస్టన్ గ్లాక్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త అయిన ఆయన 94 ఏళ్ల వయసులో మృతి చెందారు..ఆయనది సహజ మరణంగా తేలింది....
Andhrapradesh

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

TV4-24X7 News
*Today _కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు..__కాకినాడ విద్యుత్...
Andhrapradesh

ఆంధ్ర పోటీలను ప్రారంభించిన….. ఎమ్మెల్యే మేడా.

TV4-24X7 News
అన్నమయ్య జిల్లా, ఒంటిమిట్టలో గురువారము రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. అడుధాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఒంటిమిట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానం నందు క్రికెట్ పోటీలను ప్రారంభించి, ముందుగా...
Andhrapradesh

: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం

TV4-24X7 News
Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ..Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో...
National

మణిపుర్‌ టు ముంబయి.. రాహుల్‌ గాంధీ మరో యాత్ర..!

TV4-24X7 News
దిల్లీ: భాజపాకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే..ఈ సారి దేశంలోని...
Andhrapradesh

నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News
గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు..పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష జరపనున్నారు.....
Andhrapradesh

నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ..

TV4-24X7 News
తిరుమల..ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో...
Telangana

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

TV4-24X7 News
..హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు...