Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
National

_సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి

TV4-24X7 News
_సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి చెందాడు._ _ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు._ _చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించాడు._ _1952 ఆగస్టు 25న...
Andhrapradesh

ఉలిక్కిపడ్డ అనంతపురం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

TV4-24X7 News
అనంతపురం:*అనంతపురం ఉలిక్కిపడింది. నగరానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరికి కరోనా సోకిందని తెలియడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రపంచం నుంచి వెళ్లిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మన...
Andhrapradesh

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

TV4-24X7 News
AP: సీఎం జగన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పులివెందుల పర్యటనలో సీఎం కాన్వాయైపై గురిజాలకు చెందిన దివ్యాంగుడు అప్పయ్య రాయి విసిరాడు. అది...
Andhrapradesh

అంగన్వాడీ కార్యకర్తలను కలిసిన మాజీ మంత్రి పేర్ని తప్పక ఆదుకుంటాం అంటూ హామీ..

TV4-24X7 News
అంగన్వాడీ కార్యకర్తలను కలిసిన మాజీ మంత్రి పేర్ని తప్పక ఆదుకుంటాం అంటూ హామీ..కృష్ణాజిల్లా :మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు..అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి...
Andhrapradesh

ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.!

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ జాబితా పంచాయతీకి తెరపడింది. ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు అంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల పోటాపోటీ ఫిర్యాదులకి తెరపడింది. నిన్న అర్ధరాత్రితో...
Andhrapradesh

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ప‌రిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల నిర్ఱయం తీసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జ‌గ‌న్ ముందుకెళ్తున్నారు. ప్రధానంగా...
Andhrapradesh

ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు

TV4-24X7 News
*దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు, ఆందోళనలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో వర్మ కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది....
Andhrapradesh

ప్రజాపాలన.. ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు: సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News
హైదరాబాద్: ‘ప్రజాపాలన’ దరఖాస్తులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు..ఈ సందర్భంగా సీఎం రేవంత్...
Andhrapradesh

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

TV4-24X7 News
..!టెక్సాస్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది..అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..జాన్సన్‌ కౌంటీలో ఉన్న 67వ...
Andhrapradesh

పులివెందుల మున్సిపాలిటీ ఆదాయంకు గండి కొడుతున్నా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News
పులివెందుల మున్సిపాలిటీ పరిదిలో ఫ్లెక్సిలకు, ఆటో బానర్ తో మైకు అనౌన్సుమెంటుకు, బోర్డింగులకుపులివెందుల పురపాలక సంఘం కార్యాలయం నుంచి నిబంధనల మేరకు రుసుములు చెల్లించి ప్రదర్శించుకోవాలి అలాంటిది ఏది లేకుండానే యధేచ్చగా ప్రదర్శించుకుంటున్నారు. దీనివలన...