Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News
తాడేపల్లి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు..ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు.. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి,...
Andhrapradesh

ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌..

TV4-24X7 News
ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి?*కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ భావిస్తోంది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌పైనా ఫోకస్ చేస్తోంది. ఇవాళ ఏపీ...
Andhrapradesh

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ తో సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని పొడిగించింది. స్పెషల్ సమ్మర్ రివిజన్ ను జనవరి 5 కి బదులుగా జనవరి 22వ తారీకున విడుదల చేయాలని...
Andhrapradesh

మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్..

TV4-24X7 News
మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్..డబ్బులు పెట్టి టికెట్ కొన్న పురుషుల కోసం ప్రత్యేక బస్సులు? జనవరి నుండీ రాజధాని లేని రాష్ట్రము కూడా*ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీవెనక సీటు వరకూ వారే ఉండటంతో పురుషులకు...
Andhrapradesh

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం

TV4-24X7 News
విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి._ _ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది._ _ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ...
National

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

TV4-24X7 News
శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల...
Andhrapradesh

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

TV4-24X7 News
సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు...
Andhrapradesh

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?

TV4-24X7 News
కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనకు ఈసారి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ను జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేయడంతో ఆయన...
National

వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు..

TV4-24X7 News
: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్...
Andhrapradesh

ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల

TV4-24X7 News
TIRUMALA: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల కానున్నాయి. 2024, మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈరోజు ఉదయం...