Category : National
ఉక్కు మనిషి’కి రాష్ట్రపతి నివాళులు..!!
ఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్ మరియు ఇతర ప్రముఖులు గురువారం పటేల్ కు నివాళులర్పించారు.ఢిల్లీలోని పటేల్ చౌక్లోని...
ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం
కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. సోషల్...
దీపావళికి ముస్తాబైన కేదార్నాథ్ ఆలయం
,దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ దీపాలు, లైట్ షోల కాంతుల్లో దగదగ మెరుస్తున్నాయి. అయోధ్య మొదలు అన్ని ఆలయాలు దీప కాంతులను వెదజల్లుతున్నాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం కూడా పూలతో ముస్తాబయ్యింది. దీపావళి...
దీపావళి ఐదు రోజుల పండుగ.. ఈ ఐదురోజుల్లో ఆ ఒక్కరోజు నువ్వుల నూనెతో తలస్నానం చేస్తే..!!
దీపావళి పండుగ అనగానే దీపాల వెలుగులు, టపాసుల మోతలు, భక్తి శ్రద్ధలతో చేసే పూజలు, నోరూరించే స్వీట్లు కళ్ల ముందు ఫ్లాష్లైట్స్వెలుగులో మెరుపులు కురిపిస్తాయి!ఈ పండుగ నాడు కులమత భేదం లేకుండా అందరూ టపాసులు...
సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్
విమానయాన సంస్థలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు...
జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..కేంద్రాన్ని కోరిన ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
న్యూఢిల్లీ దేశంలో జర్నలిస్టుల భద్రత రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు బెదిరింపు లపై ప్రెస్...
నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!
IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. మహారాష్ట్రలోని పూనే వేదికగా… ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ...
జొమాటో కస్టమర్లకు భారీ షాక్
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జోమాటో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు...
2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి
న్యూ ఢిల్లీ:భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ...
పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్లైన్లో పెళ్లి
పాక్ అమ్మాయికి, భారత్ అబ్బాయికి ఆన్లైన్లో ఘనంగా వివాహం జరిగింది. యూపీలోని జౌన్పూర్ జిల్లాకు చెందిన BJP నేత, కౌన్సిలర్ అయిన తహసీన్ షాహిద్ తన కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్కు, పాక్లోని లాహోర్కు...

