Category : National
85 లక్షల వాట్సప్ ఖాతాలపై నిషేధం!
మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్ ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్లోనే...
చెన్నై ఎయిర్పోర్టులో శాటిలైట్ ఫోన్తో పట్టుబడిన అమెరికా వ్యక్తి
చెన్నై ఎయిర్పోర్టులో శాటిలైట్ ఫోన్తో పట్టుబడిన అమెరికా వ్యక్తిచెన్నై విమానాశ్రయాలలోని ఓ అమెరికా వ్యక్తి ఆదివారం శాటిలైట్ ఫోన్తో పట్టుబడ్డాడు. డేవిడ్ (55) అనే వ్యక్తి సింగపూర్ వెళుతుండగా అతడి వద్ద శాటిలైట్ ఫోన్...
సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు
నేటితో సుప్రీంకోర్టుకు వెకేషన్ సెలవులు ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు పనిచేయ నుంది. కాగా, నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు...
త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి
గత ఏడాది శబరిమల యాత్రా సీజన్లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద...
పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!
💥 పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!💥 ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘటనరోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడుచికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటనపోస్టుమార్టం కోసం స్ట్రెచర్పై తీసుకెళ్తుండగా కదలికఆపై బతికే ఉన్నానంటూ...
బంగ్లాదేశ్లో వీధుల్లోకి వచ్చిన హిందువులు.. భద్రత కల్పించాలని డిమాండ్..!!
భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్లో.. హిందూ మైనారిటీలు ప్రభుత్వం తమని రక్షించాలని రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వం.. తమపై జరుగుతున్న దాడులను, వేధింపుల నుంచి తమను...
గగన్యాన్ మిషన్పై ఇస్రో కీలక అప్డేట్ఇస్రో చైర్మన్ సోమనాథ్
గగన్ యాన్ మిషన్ పై కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్యాన్ ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా2...
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ..!!
Pollution | న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ...
జ్ఞానకాంతుల దీపావళి…!!!
“ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి.” అన్న బుద్ధుని బోధనకు విరుద్ధంగా భారతదేశంలో సంబరాలు జరుగుతున్నాయి.అయితే, ఈ పండుగల వెనుక శాస్త్రీయ విరుద్ధమైన కథనాలు ఉన్నాయి....
జనన, మరణ ధ్రువపత్రాల దరఖాస్తు ఇక సులువు
అవాంతరాలు లేకుండా, వ్యయ ప్రయాసలను తగ్గించేలా జనన, మరణాల నమోదుకు వీలు కల్పించే మొబైల్ అప్లికేషన్(యాప్)ను కేంద్రం తీసుకొచ్చింది. పౌర నమోదు వ్యవస్థ (CRS) పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్...

