Category : National
ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం
ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు హామీలు రాష్ట్ర ఖజానాపై భారం మోపుతున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే, ఈ కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తే...
వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..!
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక,...
దేశంలో ఏడాదిలో మూతబడిన ATMలు ఎన్నో తెలుసా?
దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఎటిఎంనెట్వర్క్లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలలవ్యవధిలో ఏకంగా 4 వేల ATMలు మూతపడ్డాయి.దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతుండటమే ఇందుకు...
తొలిసారి అమెరికా సెనేట్కు ట్రాన్స్జెండర్…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ చరిత్ర సృష్టించారు. సెనేట్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కారు. డెమోక్రటిక్ పార్టీ...
2026లో గెలిచేది మేమే.. నటుడి విజయ్కు డిప్యూటీ సీఎం వార్నింగ్
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న నటుడు విజయ్కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా డీఎంకే గెలిచి తీరుతుందని.. తమను ఎదుర్కొనే సత్తా...
మహిళలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం.. రాహుల్ హామీ
మహిళలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం.. రాహుల్ హామీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు కీలక హామీ ఇచ్చారు....
డొనాల్డ్ ట్రంప్కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
డొనాల్డ్ ట్రంప్కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో చారిత్రాత్మక...
అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టనున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తమ ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,...
భారతీయులకు థాయ్ ల్యాండ్ శుభవార్త
భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్లాండ్ నిరవధికంగా పొడిగించింది.ఈ పాలసీ విధానం ప్రకారం భారతీయులు థాయ్ ల్యాండ్ లో 60 రోజులపాటు వీసా లేకుండా పర్యటించవచ్చు. ఈ సమయాన్ని...
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు...

