Category : National
స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్, మస్క్.. కానీ!
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల మధ్య సంబంధాలు బలపడిన విషయం తెలిసిందే.ఈక్రమంలో మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ (Space X)కు...
త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!
భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో...
మొట్టమొదటి మహిళా బస్ డిపో
న్యూ ఢిల్లీ :దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ఈరోజు ప్రారంభించారు. సరోజిని నగర్లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తి స్థాయిలో...
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..
CM Chandrababu: ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బిజీ బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్కు సీఎం హాజరుకానున్నారు..అనంతరం మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు....
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు..రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల...
ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్..
Smuggling Dolls: చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను...
సర్వర్ డౌన్.. లక్షల మంది విజయ్ పార్టీలో
సర్వర్ డౌన్.. లక్షల మంది విజయ్ పార్టీలో చేరి.. డీఎంకే, ఏఐఏడీఎంకే రెండు పార్టీలకు తమ ఆటను చూపించారు… తమిళనాడు నటుడు విజయ్ తమిళనాడు వెటిక్ కజగం పార్టీలో చాలా మంది ఆసక్తితో యాప్...
గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్-చైనా రక్షణ మంత్రులు
భారత్-చైనా (India-China) రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, డోంగ్ జున్ (Rajnath Singh-Dong Jun) త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది..సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఆసియాన్ రక్షణమంత్రుల...
18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ
18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ…దేశంలోని 18 ప్రాంతాల్లో బుధవారం భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల(PMBJK)ను ప్రధాని రిమోట్ వీడియో...
కులగణనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
కులగణనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలుఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్కు ఆక్సిజన్ అని.. అందుకే కుల రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కులగణన పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు. బీసీలు...

