Category : National
రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే
భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు....
జమ్మూకశ్మీర్లో 30ఏళ్లకు తెరచుకున్న ఆలయం
జమ్మూకశ్మీర్లో 30ఏళ్లకు తెరచుకున్న ఆలయం జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం మూడు దశాబ్ధాల తర్వాత తెరచుకుంది. 1990లో కూల్చివేసిన ఈ ఆలయాన్ని పునరుద్ధరణ అనంతరం భక్తుల కోసం తెరిచారు. రాజస్థాన్ నుంచి...
మృత్యువు నుంచి ఆ దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్ ట్రంప్
ప్రాణాపాయం నుంచి దేవుడే తనని రక్షించాడని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వెంట్రుక వాసిలో మృత్యువు నుంచి బయటపడ్డానని తెలిపారు. అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అల్లర్లు చోటు చేసుకోకుండా సంయమనం పాటించాలని కోరారు....
ఉగ్రవాదుల జాబితాలోకి నావల్నీ భార్య
రష్యా :-కారాగారంలో మరణించిన రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్యను ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఏ పోరాటం కోసమైతే తన భర్త ప్రాణాలు అర్పించారో ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని...
ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్ల నుంచి మీ డేటాను సేఫ్గా ఉంచుకోవాలంటే ఇలా చేయండి.*మొదట UIDAI వెబ్ సైట్ https://uidai.gov.in/...
హెచ్ఐవీకి ఇంజెక్షన్ వచ్చేసింది
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్ ఇంజెక్షన్ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం...
ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి?
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు కిటకిటలాడతారు. మేళతాళాలతో వచ్చి దుర్గమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢం మాసంలో ఇంద్రకీలాద్రిపై సారె మహోత్సవం ఎందుకు నిర్వహిస్తారో మీకు...
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఆర్బీఐ జరిమానా
ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు RBI జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు పీఎన్బీపై రూ.1.31 కోట్ల జరిమానా...
తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య?
తమిళనాడు :-తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన నివాసా నికి...
గంజాయి అమ్మే కొడుకును పట్టించిన తల్లి..!!
గంజాయికి అలవాటుపడి ఇతరులకు కూడా అమ్ముతున్న కొడుకును ఓ తల్లి పోలీసులకు పట్టించింది. చెన్నైలో లారీ డ్రైవర్గా పని చేస్తున్న శ్రీరామ్ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతని ఫ్రెండ్ అరుణో కలిసి ఇతర రాష్ట్రాల...

