Category : National
నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!
అయిన వాళ్లు ఆదుకోలేదు. తిండి తిప్పలు మానేసి చేసిన వ్యాపారం పేరును తెచ్చిపెట్టినా, చెడు సహవాసాలు నిండా ముంచేశాయి. చివరికి మరణమే దిక్కంటూ 12 పేజీల సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ...
మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు....
శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!
ఈనెల 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్...
ఢాకా యూనివర్సిటీ మూసివేత
రిజర్వేషన్లపై ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక ఢాకా విశ్వవిద్యాలయాన్ని నిరవధికంగా మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. దీంతో...
ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఉక్రెయిన్, రష్యాలు చెరో 95 మంది యుద్ధఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత ఇరు...
ఆత్మహత్య చేసుకునే వారికి శుభవార్త
SUICIDE PODS: 2నిమిషంలోనే ఆత్మహత్య. నొప్పి లేకుండా హాయిగా ఆత్మహత్య చేసుకునేందుకు స్విట్జర్లాండ్ ఓ సూసైడ్ క్యాప్సూల్ తయారు చేసింది. నైట్రోజన్ నింపిన ఈ క్యాప్సూల్లో పడుకుని బటన్ నొక్కిన నిమిషంలోనే చనిపోతారు. స్విట్జర్లాండ్లో...
మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ
మద్యం త్వరలో హోం డెలివరీమద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని లిక్కర్...
నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు
ఒడిశా :జులై 15ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి.ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా...
కొనుగోలుదారులు లేక తగ్గుతున్న బెల్లం ధరలు
గత వారంగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు అడుగంటుతున్నాయి. తద్వారా శీతలగిడ్డంగుల సరుకు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూలై 1 నాటికి...
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డు.. ఎందుకంటే?
ఒక్కరోజే అత్యధిక మొక్కలు నాటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఆదివారం ఇండోర్లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్...

