Category : National
ప్రైవేట్ పైనాన్స్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం
ప్రైవేట్ పైనాన్స్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం అవసరం ఉన్నా, లేకున్నా రుణం ఇస్తామంటూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు వెంటపడతారు. ఎలాంటి పత్రాలు లేకున్నా వెంటనే నిమిషాల్లో...
దేశం మొత్తం అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే !
దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్ఫ్రీ నంబర్ – 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇప్పటి వరకు పోలీస్...
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానం.. టికెట్ ధర చాలా తక్కువే
విమానయాన రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగిరింది. ఇందులో భాగంగానే నలుగురు ప్రయాణికులతో విజయవంతంగా ప్రయాణం చేసింది. ఈ ఎలక్ట్రిక్ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి...
హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు....
ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ప్రయోగించిన ఇరాన్..!
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య 8 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాలు పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది.తమపై దాడి చేసేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని టెల్అవీవ్ దళాలు ఆరోపించాయి. యుద్ధం...
ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు.. సముద్రమే వారి ప్రపంచం!
నేలంటే భయపడే.. ఈ నీటి మనుషుల జీవనం….బజావు తెగ, “సముద్ర జిప్సీలు”గా పిలువబడే, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది, చేపలు పట్టడం వారి ప్రధాన...
రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ న్యూఢిల్లీ: పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్...
మరో విమానంలో సమస్య.. అందులో మాజీ సీఎం
ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇందులో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ కూడా ఉన్నారు. టెక్నికల్ సమస్యతో 40 నిమిషాల పాటు ఫ్లైట్ డోర్లు...
ఆ 36 సెకన్లలో ఏం జరిగింది ? పైలట్లు ఏం మాట్లాడారు ? విమాన ప్రమాద దర్యాప్తు సంస్థల ఎదుట కీలక ప్రశ్నలు!
అహ్మదాబాద్లో కూలిన విమానంలో ఏం జరిగింది?-టేకాఫ్ అయిన 36 సెకన్లకే థ్రస్టింగ్ను కోల్పోయిన విమానం-పైలట్లు జరిపిన సంభాషణపై కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నిక్షిప్తం- బ్లాక్ బాక్స్లోనే దర్యాప్తు సంస్థలకు కీలక సాక్ష్యాలు దొరికే ఛాన్స్!గుజరాత్లోని...
యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం: ప్రధాని మోదీ
యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం: ప్రధాని మోదీయోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా మోదీ సందేశంతో కూడిన లేఖను...