Category : National
మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్
Jallikattu Stadium:తమిళనాడు మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు.జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం....
జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన
Rahul Gandhi: దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో రాహుల్...
అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేతగువహటి
Rahul Gandhi: : ‘భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు..ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలోని బతద్రవ...
రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ
అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు..22వ...
శబరిమల ఆలయం మూసివేయనున్న అధికారులు
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి..ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు..అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు...
ఈసారి భారీగా పెరిగిన శబరిమల ఆదాయం….ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే
*శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే 10.35 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు...
అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని ధియోటర్స్ లో ప్రసారం
*ఆంధ్ర ,తెలంగాణ ప్రజానీకానికి శుభవార్త….అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు ముందుకు వచ్చిన మల్టీ ఫ్లెక్స్ సినిమా థియోటర్స్ టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే*దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా...
అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
అయోధ్య సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి FEB 28 వరకు మొత్తంగా 60 రైళ్లు...
జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే
Congress: ‘దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)’ ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది..జమిలి ఎన్నికలపై...
: రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి: సీఎం రేవంత్రెడ్డి
దావోస్: సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు..అన్నదాతలకు కార్పొరేట్ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు లాభాలు...

