Category : Telangana
విజయ్ మల్లయ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
హైదరాబాద్ : బ్యాంకులకు టోపీ పెట్టి పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యాపై ముంబై ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీ స్ బ్యాంక్కి సంబంధించిన రూ.180...
నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం
నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ...
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?”
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?తెలంగాణ సర్కార్ రైతు రుణమాఫీ విధి విధానాలను నేడు విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు15 లోగా రూ.2 లక్షల రైతురుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు...
మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి
ఫుడ్ కేటరింగ్ బిజినెస్ ప్రారంభించే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రారంభ వ్యాపార రుణం కింద రూ.50 వేలు అందిస్తోంది. వీటితో వంట సామగ్రి,...
సెప్టెంబర్ 17న ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం
సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ‘సుభద్ర యోజన’ను ప్రారంభించనున్నట్లు సీఎం మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఈ’ పథకాన్నిప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన...
ఇవాళ, రేపు భారీ వర్షాలు
టీజీ : ఇవాళ, రేపు భారీ వర్షాలుతెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి,...
డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్!
డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్!భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచేలా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలు తేనున్నట్లు తెలుస్తోంది. ధరణి రిజిస్ట్రేషన్ల బాధ్యతలతో తహశీల్దార్ల సమయమంతా అక్కడే గడిచిపోతోంది. దీంతో ఆ బాధ్యతల్ని డిప్యూటీ...
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేల వలసల పర్వం ఇప్పటి వరకు ఆరుకు చేరింది. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సైతం పార్టీ...
బాధుతుడికి ఎల్ఓసి అందజేసిన ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హన్మకొండ: లింగాల ఘనపూర్ మండలం నెలపోగుల గ్రామానికి చెందిన కట్ల శ్రీను అనారోగ్యానికి గురి కావడంతో వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముందస్తుగా ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరైన 2.50 లక్ష రూపాయల...
డబ్బుల కోసం వేధిస్తున్న రౌడీ షీటర్ హత్య
డబ్బుల కోసం వేధిస్తున్న రౌడీ షీటర్ను హత్య చేసిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. యాకుత్ పూర్ చంద్రనగర్ ప్రాంతానికి చెందిన నజాఫ్ అలీ (46)...

