Category : Telangana
కొమురం భీం జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
కొమురం భీం జిల్లా :-కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా చూస్తామన్నారు. నిధుల కేటాయింపు...
భారత జట్టుకు అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
టీ20 వరల్డ్ కప్ గెలచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందని నారా చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తరువాత...
తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్: సీఎం రేవంత్
తెలంగాణలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి, హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. బ్లడ్ గ్రూప్...
మాజీ మంత్రి డి, శ్రీనివాస్ కన్నుమూత
తెలంగాణకాంగ్రెస్ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ ఎంపీ, డి, శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాదులోని నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు, ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డి,శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో...
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యశంషాబాద్ లోని ఆర్ బి నగర్ లో పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి. కర్ణాటక బీదర్ కు చెందిన ప్రియాంక (26) తన కూతురు కొడుక్కి విషయమిచ్చి ఫ్యాన్...
ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు4 ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం ఉదయం...
రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: సీఎం
తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే....
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్
రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని BRS శ్రేణులను పార్టీ చీఫ్ కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ జిల్లా నేతలతో భేటీ...
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కలెక్టర్కు ఆదేశమిచ్చారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక,...
తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి,...

