Category : Telangana
తెలంగాణాలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.*గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం...
10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్ 2024 విడుదల
హైదరాబాద్, డిసెంబర్ 12: పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్-2024ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) మంగళవారం (డిసెంబర్ 12) విడుదల చేసింది. 10వ, 12వ తరగతుల బోర్డు...
ఆసుపత్రి వద్దకు రావద్దు.. కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యకర్తలకు, అభిమానులకు సందేశం పంపారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న...
రుణ మాఫీ, రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ పై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి...
మంగళగిరి రేసులో నేనున్నా.. కొత్త వాళ్లకి సీటు కావాలంటే కుదరదు: కాండ్రు కమల
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే పదవికి, వైకాపా సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా చేయడంపై మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల (Kandru Kamala) స్పందించారు..రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత అంశం...
ఆ ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నాడు డీసీపీ తన కార్యాలయంలో ఏబీఎన్తో మాట్లాడుతూ.. ఈ...
తెలంగాణలో ఆటో డ్రైవర్ల ధర్నా
తెలంగాణ :-రాాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ర్యాలీలు..మహిళలుకు ఉచిత రవాణా పథకంతో మా జీవనోపాధికి గండిపండిదని వాపోయిన ఆటో యూనియన్ నేతలు..వీపు మీద కొట్టిన భరిస్తాం కానీ మా పోట్ట మీద కొట్టారు అంటూ రోడ్డెక్కిన...
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపిపోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి
*హైదరాబాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి**హైదరాబాద్ లో మిత్రుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారినీ వారి నివాసం లో మర్యాద...
నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం-వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీల స్వీకరణ… ప్రజావాణి కార్యక్రమంలో...
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు
..భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు..వారికి.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.....

