Category : Telangana
100 ఎకరాల్లో హైకోర్టు భవనం
హైదరాబాద్: వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు..గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య...
రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231214-WA0035.mp4...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యత
తెలంగాణ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8;21 గంటలకు తన చాంబర్లో వేద...
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు..రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్...
A.P & T.S Live Update News
⚡TOP HEADLINES⚡ ¹ 👉 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్_ ² 👉 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు_ _మూడంచెల భద్రత ఏర్పాటు__ ³ 👉 తుఫాన్ నష్టంపై రెండో రోజు ఏపీలో కేంద్రబృందం...
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు ◾▪️ఎస్సీ,ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూ కబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ▪️ఎమ్మెల్యేపై శామీర్పేట పోలీసులు చీటింగ్, ఎస్సీ/ఎస్టీ కేసు...
కోమటిరెడ్డికి అస్వస్థత. యశోదా హాస్పిటల్లో అడ్మిట్
హైదరాబాద్:తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన గొంతు నొప్పి మొదలైందని విశ్వనీయ సమాచారం..గొంతునొప్పి ఇటీవల తీవ్రమవడం వల్ల సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. కోమటి రెడ్డికి వైద్యలు...
సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా తీసుకున్న రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ అవసరం లేదని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం దీనివల్ల రియల్టర్లకే లబ్ధి కలుగుతుందని ఆ మార్గం లో...
అప్పుల భారంతో భార్యాభర్తల ఆత్మహత్య
తెలంగాణ /సూర్యాపేట :- నూరేళ్లు కలిసి జీవిస్తామని ప్రమాణం చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది.అప్పులు యమపాశంగా...
రేపటి నుంచి శాసనసభ సమావేశాలు
నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ హైద్రాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 14 (గురువారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు...

