Tv424x7
Andhrapradesh

పాస్ పోర్టు కోసం హైకోర్టులో జగన్ పిటీషన్

పాస్ పోర్టు కోసం హైకోర్టులో జగన్ పిటీషన్ఆంధ్రప్రదేశ్ : లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కార్యక్రమం కోసం ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లాల్సి ఉంది. అందుకు NOC ఇవ్వాలని పాస్‌ పోర్టు కార్యాలయం జగన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆయన పాస్ పోర్టుకు NOC ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

Related posts

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు

TV4-24X7 News

చెప్పింది చేసిన అరుదైన ఘనత వైయస్సార్ ది..

TV4-24X7 News

VRA లకు కనీస వేతనం 26000 ఇవ్వాలి

TV4-24X7 News

Leave a Comment