Tv424x7
Andhrapradesh

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా???

ఏపీలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో ఎగ్జామ్స్ నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో చదువుకునేందుకు అధిక సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Related posts

ఏపీలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పు

TV4-24X7 News

భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి: షర్మిల

TV4-24X7 News

ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి ప్రమాదభీమా ఐదు లక్షల రూపాయల చెక్కు అందచేసిన సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

Leave a Comment