Tv424x7
Andhrapradesh

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యితో పాటు నిత్యావసర సరకుల్లో కల్తీని గుర్తించేందుకు గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) పంపిన అత్యాధునిక ల్యాబ్ పరికరాలు తిరుమల చేరుకున్నాయి. టీటీడీకు గ్యాస్ క్రోమటోగ్రఫీ, హై పెర్ఫామెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే రెండు పరికరాలు అందజేసింది. వాటిద్వారా నెయ్యితోపాటు నిత్యావసర సరకుల నాణ్యత ఎఫ్ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం ఉందోలేదో పరిశీలించవచ్చు.

Related posts

పులిచింతల జలాశయం ఖాళీ.. రైతులకు ఇక్కట్లు వర్షం పడితే సాగు..

TV4-24X7 News

కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన…

TV4-24X7 News

ఇవాళ నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు

TV4-24X7 News

Leave a Comment