సెలబ్రిటీల గ్లామర్ను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఖర్గే, షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే, బీజేపీ తరఫున మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ను ఎంపిక చేయనున్నట్లు టాక్.

previous post