చిలకలూరిపేట:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ,2025 వక్ఫ్ బోర్డ్ ,సవరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు, కళామందిర్ సెంటర్లోని, మార్కస్ మసీదు,నుండిశాంతిర్యాలీప్రారంభమవుతుందని ఈ చట్టం రాజ్యాంగం లోని ,ఆర్టికల్ 24,25, 26 కల్పించిన హక్కులకు భంగకరంగా ఉందని ఇది రాజ్యాంగ విరుద్ధమని అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ జాన్ పీర్ అన్నారు.

previous post