Tv424x7
Andhrapradesh

2025 వక్ఫ్ బోర్డు సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

చిలకలూరిపేట:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ,2025 వక్ఫ్ బోర్డ్ ,సవరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు, కళామందిర్ సెంటర్లోని, మార్కస్ మసీదు,నుండిశాంతిర్యాలీప్రారంభమవుతుందని ఈ చట్టం రాజ్యాంగం లోని ,ఆర్టికల్ 24,25, 26 కల్పించిన హక్కులకు భంగకరంగా ఉందని ఇది రాజ్యాంగ విరుద్ధమని అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ జాన్ పీర్ అన్నారు.

Related posts

క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

TV4-24X7 News

ప్రభుత్వంలో ఉన్నా ప్రజాపక్షమే

TV4-24X7 News

బొత్సని కలిసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment