Tv424x7
Andhrapradesh

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు దంపతులు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మే 2న జరిగే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా, అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు దంపతులు మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం, అమరావతిలో ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

Related posts

టీడీపీలోకి రాపాక – జనసేన ఒప్పుకుంటేనే!

TV4-24X7 News

నంద్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

TV4-24X7 News

నేషనల్ సేవరత్న అవార్డు అందుకున్న సమ్మిరెడ్డి కృష్ణారెడ్డి, అంకిరెడ్డి మేరీ.

TV4-24X7 News

Leave a Comment