Tv424x7
Andhrapradesh

గోరంట్ల మాధవ్‌కు మే 7 వరకు రిమాండ్‌

గుంటూరు: టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ప దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఇద్దరు పోలీసులు రోజుల కస్టడీ విచారణకు గుంటూరుకు వచ్చిన విషయం తెలిసిందే. గోరంట్ల మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో 2 రోజులపాటు విచారించారు. నేటితో రెండు రోజులు గడువు పూర్తయింది మాధవన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కోట్లు హాజరుపరచగా ఆయనకు గుంటూరు మైబైల్ కోర్టు మే7 తారీఖు వరకు రిమాండ్ విధించింది.

Related posts

నేడు బాబుకి జడ్జిమెంట్‌ డే

TV4-24X7 News

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదు

TV4-24X7 News

Leave a Comment