వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. తిథి మంగళవారం సాయంత్రం 5.29 గంటలకు ప్రారంభమై.. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.12 గంటలకు ముగుస్తుంది. అలాగే, అక్షయ తృతీయ రోజున(బుధవారం) షాపింగ్ చేయడానికిఉదయం 5.33 గంటల నుంచి బంగారం కొనడానికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు. తృతీయ రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని నదిలో స్నానం చేయడం మంచిది.

previous post